బడీడు పిల్లలను బడిలోనే చేర్పించాలి

బచ్చన్నపేట, చౌరాస్తా : బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని జెడ్పీ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు నీలం వేణు, సీఆర్పీలు శ్రీనివాస్, కరుణకర్, సుధాకర్, ప్రసాద్‌, సరిత అన్నారు. శనివారం వారం బచ్చన్నపేట, చిన్నరామచర్ల, పోచన్నపేట, కొన్నె, పడమటికేశ్వపూర్, కట్కూరు, కేసిరెడ్డిపల్లి పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో బడిబయట ఉన్న బడీడు పిల్లల గుర్తింపునకు సర్వే చేపట్టారు. సర్వేను నోడల్ అధికారి డివిఎల్ఎన్ మూర్తి పరిశీలించారు.

మరిన్ని కథనాల కోసం..

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన

You may also like...