భట్టి’ని కలిసిన ‘కొమ్మూరి’

జనగామ, చౌరాస్తా : తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, న శాఖ మంత్రి ట్టి విక్రమార్కను జనగామ డీసీసీ ప్రెసిడెంట్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం హైదరాబాద్‌లో కలిసిన ఆయన జిల్లా రాజకీయాలపై చర్చించనట్టు తెలిసింది.

You may also like...